Monday, September 14, 2026 | Sandesh TV Daily News
Logo

news.title

తెలంగాణలో సోలార్‌ ‌ఆధారిత విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు హిందుస్థాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ సుముఖత వ్యక్తం చేసింది. HPCL రెన్యువబుల్ ఎనర్జీ ప్రతినిధి బృందం బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసింది. ఆ మేరకు ప్రతిపాదనలపై చర్చించారు.