ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి: భాగ్యారథి డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ డిమాండ్!
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు మరియు ఉన్నత విద్య పరిరక్షణ కోసం భాగ్యారథి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడం వల్ల కళాశాలల నిర్వహణ, విద్యార్థుల చదువులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయని కాలేజ్ డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్ మరియు ప్రిన్సిపాల్ నవీన్ రాజ్ స్పష్టం చేశారు. పెండింగ్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరుతూ నిర్వహించిన ఈ శాంతియుత నిరసన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Watch The Video